మిషన్ భగీరథ పనుల్లో కొంత అలసత్వం వహించడం వల్ల హరిత హరం లో మనం నాటిన మొక్కలు అంతరించుకు పోతున్నాయి.
సరిగ్గా హరితహారం లో నాటిన మొక్కలకి దగ్గరగా మిషన్ భగీరథ పనులు జరుగుతూ ఉండటం వల్ల పూడికలు తీసిన మట్టిని మొక్కల పై వేయడం వల్ల మొక్కలు సజీవసమాధులు అవుతున్నాయి. కనుక మనం మొక్కలను ఎంత శ్రద్ధతో నాటామో అంతే శ్రద్ధతో కాపాడవలసిన భాద్యత కూడా మనపై ఉంది.
ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తే బాగుంటుంది.
- నేను మిషన్ భగీరథ కు వ్యతిరేకిని కాదు.
- ప్రభుత్వ వ్యతిరేకిని అస్సలు కాదు.
- నేను ఎంచుకున్న ప్రభుత్వానికి వీరాభిమానిని.