మనఊరు మనచెట్టు: ముక్కోటి ఏకాదశి సందర్భంగా రావి మొక్క నాటిన మనఊరు మనచెట్టు బృందం.

Friday, December 25, 2020

ముక్కోటి ఏకాదశి సందర్భంగా రావి మొక్క నాటిన మనఊరు మనచెట్టు బృందం.

 ప్రకృతి ని పూజించే ఏకైక ధర్మం నా సనాతన ధర్మం మాత్రమే...

 మా మీ మనఊరు మనచెట్టు ఆధ్వర్యంలో  *ముక్కోటి ఏకాదశి* సందర్భంగా జగిత్యాల జిల్లా  మల్యాల మండల కేంద్రం లోని   సాయి బాబా దేవాలయంలో రావి మొక్క నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనఊరు మనచెట్టు సంస్థ నిర్వాహకులు కొత్తపల్లి  ప్రణీత్ కుమార్ శర్మ , ముద్దు  సాయికృష్ణ శర్మ , దేవాలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు పాల్గొనడం జరిగింది. 

#manaurumanachettu













 #manaurumanachettu_official 

#manaurumanachettu_instagram #praneethkumarsharma

#manaurumanachettu_planting_challenge