ప్రకృతి ని పూజించే ఏకైక ధర్మం నా సనాతన ధర్మం మాత్రమే...
మా మీ మనఊరు మనచెట్టు ఆధ్వర్యంలో *ముక్కోటి ఏకాదశి* సందర్భంగా జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రం లోని సాయి బాబా దేవాలయంలో రావి మొక్క నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనఊరు మనచెట్టు సంస్థ నిర్వాహకులు కొత్తపల్లి ప్రణీత్ కుమార్ శర్మ , ముద్దు సాయికృష్ణ శర్మ , దేవాలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు పాల్గొనడం జరిగింది.
#manaurumanachettu
#manaurumanachettu_official
#manaurumanachettu_instagram #praneethkumarsharma
#manaurumanachettu_planting_challenge